చింతూరు: తల్లి, బిడ్డ మృతి శోక సంద్రంలో కుటుంబం!

0
0

చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన గర్భిణీ దుర్గాలక్ష్మీ పురిటినొప్పులతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి రాగా ప్రసవ అనంతరం అదికంగా రక్తస్రావం వలన పరిస్థితి విషమించడంతో భద్రచలం రిఫర్ చేయగా మార్గం మధ్యలో మృతిచెందింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంగానే తల్లి, బిడ్డ మృతి చెందారు అని కుటుంబ సభ్యులు, తమకు న్యాయం చెయ్యాలి తక్షణమే చింతూరు ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఐ,టి,డి,ఏ ఎదుట దుర్గాలక్ష్మీ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు.