భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..
*భారత్ ఆవాజ్ న్యూస్.
వాణిజ్య నౌకలపై దాడులను ఆపాలని భారత్ డిమాండ్.. ఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ.
నౌకలపై దాడులను ఐరాస వేదికగా ఖండించిన భారత్.. దాడుల్లో పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోతున్నారని భారత్ ఆందోళన.
బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్.
నావికుల మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు.










