భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 10 ఇటీవల రాజాపేట గ్రామంలో మరణించిన భోగ సత్తయ్య గారి కుటుంబానికి స్వాతి చికెన్ సెంటర్ ఉపసర్పంచ్ నెమలికేదారి గౌడ్ గారు బుధవారం 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు నెమలి మహేందర్ గౌడ్. వెంగల్ దాస్ హరిదాసు. సంఘం గోపి. బల్ల కృష్ణ. గరిదాసు శ్రీశైలం. సన్నపూరు నర్సింలు. రచ్చ కేశవులు. పిండికూర మహేష్. గొల్లన్న ప్రశాంత్. శ్రీరాముల ప్రశాంత్ .నగేష్. సంజయ్. అజయ్. మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు










