కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్కు అవార్డు అందించిన : గవర్నర్

0
0

 మంచిర్యాల జిల్లా : కీ,శే,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్షా చేతుల మీదుగా అవార్డు,నేడు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజభవన్ లో జరిగిన కార్యక్రమమంలో కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మొత్తంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి, ఎక్కువ యూనిట్స్ సేకరించిన సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్షా అవార్డు అందించడం జరిగింది,ఈ అవార్డును మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  తనయుడు కొక్కిరాల చరణ్ రావు గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది,ఈ కార్యక్రమమంలో రెడ్ క్రాస్ మంచిర్యాల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.