*చమర్తి ప్రజా దర్బార్*
రాజంపేట పట్టణం/నియోజకవర్గ పార్టీ కార్యాలయం/రాజంపేట.
రేపు అనగా శుక్రవారం నాడు 10/07/2026 తేదీ నాడు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఉదయం 10.00AM నుంచి మధ్యాహ్నం 12.00 PM వరకు స్థానిక నియోజకవర్గ కార్యాలయం నందు *గౌ. శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు* గారి అధ్యక్షత ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.
అనంతరం మధ్యాహ్నం 3.30 PM నుంచి సాయంత్రం 5.00PM గంటల వరకు సిద్ధవటం మండల టిడిపి కార్యాలయం నందు.. సిద్ధవటం టిడిపి మండల కార్యకర్తలు మరియు నాయకులతో సమావేశాన్ని నిర్వహించి పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరిస్తారు.
గమనిక : మండల పార్టీ అధ్యక్షులు/మండల ప్రధాన కార్యదర్శులు/క్లస్టర్ ఇంచార్జ్ /రాష్ట్ర మరియు పార్లమెంట్ పార్టీ నాయకులు, యూనిట్
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం / రాజంపేట పట్టణం.








