టిడిపి ఎస్సీ సెల్ నేతపై నలుగురు కార్యకర్తల సస్పెన్షన్|

0
2

 

 

తిరుపతిలో జరిగిన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో చోటుచేసుకున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నలుగురు కార్యకర్తలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, పార్టీ నేత మధుసూదన్‌నాయుడు వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం దారితీసింది.