విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించి ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి లైవ్లో కాల్ చేసి సమస్యను వివరించి, సాయంత్రం వేళ విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్. అనంతరం ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ సమయానికి విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.










