Tuesday, September 9, 2025
spot_img
HomeSouth ZoneTelanganaహైదరాబాద్ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వినాయక లడ్డు వేలం చరిత్ర.

హైదరాబాద్ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వినాయక లడ్డు వేలం చరిత్ర.

హైదరాబాద్:  2018లో రూ.25 వేలతో మొదలై.. ఈ సంవత్సరం రూ.2 కోట్ల 31 లక్షల 74 వేలంకు వెళ్ళిన వినాయక లడ్డూ.  80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహా వేలం.  ఈ వేలం డబ్బులను ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ఎన్జీవోలకు ఆర్థికసాయం.  వృద్ధాశ్రమాలు, స్త్రీ సంక్షేమం, జంతు సంరక్షణ వంటి పలు కార్యక్రమాలు చేపట్టనున్న కమ్యూనిటీ సభ్యులు.

   Sidhumaroju 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments