మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్ కానాజిగూడ,వెస్ట్ వెంకటాపురం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. కార్యక్రమములో సబితా అనిల్ కిషోర్ కార్పొరేటర్ BRS నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Sidhumaroju