Wednesday, October 15, 2025
spot_img
HomeLegalరూ.14,100 కోట్లు వెనక్కు.. అయినా విమర్శలు |

రూ.14,100 కోట్లు వెనక్కు.. అయినా విమర్శలు |

వేల కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకున్న పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై తీవ్ర విమర్శలు చేశారు.

“బ్యాంకులు సిగ్గుపడాలి” అంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించిన మాల్యా, రూ.14,100 కోట్ల ఆస్తులను భారత ప్రభుత్వం తిరిగి పొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన తర్వాత కూడా, బ్యాంకులు పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు.

తనపై ఉన్న అప్పు కన్నా రెట్టింపు మొత్తాన్ని బ్యాంకులు తిరిగి పొందాయని, అయినా తాను ఇంకా ఆర్థిక నేరస్థుడిగా పరిగణించబడుతున్నానని మాల్యా వాపోయారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments