Home South Zone Andhra Pradesh ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు |

ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు |

0

కర్నూలు :
తెలుగుదేశం పార్టీలో లోక్ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అధిష్ఠానం నియమించింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించారు.

కర్నూలు లోక్ సభ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్‌లను, నంద్యాల లోక్ సభ అధ్యక్షురాలిగా గౌరు చరితా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండీ ఫిరోజ్‌లను నియమించారు.

NO COMMENTS

Exit mobile version