అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజు
ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న డా.మంతెన సత్యనారాయణ.
#Sidhumaroju




