Home South Zone Andhra Pradesh ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..

ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..

0

రేపు సెలవు కావటంతో, ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఉదయం నుంచి జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. 12 గంటలకు 87% మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి. 63.12 లక్షలమందికి పింఛన్ల కోసం రూ.2,743 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.

NO COMMENTS

Exit mobile version