హైదరాబాద్ : కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో మృత్యుంజయ వేసిన ఒక కార్టూన్ చిత్రం వైరల్ అవుతోంది.
ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
2 సంవత్సరాలు అంటూ..
0 సంక్షేమం అని చూపిస్తూ,
2 లక్షల ఉద్యోగాలేవీ,
6 గ్యారంటీలు ఎక్కడ.
అనే ప్రశ్నను 2026 ఈ కార్టూన్ వ్యంగ్యంగా లేవనెత్తుతోంది.
ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ చిత్రం నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది.
#sidhumaroju
