Home South Zone Andhra Pradesh మరోసారి బొత్సకు అస్వస్థత

మరోసారి బొత్సకు అస్వస్థత

0

శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యు లను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు.

ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.

#B RAJESH

NO COMMENTS

Exit mobile version