మార్కాపురం జిల్లా
తర్లుపాడు మండలం
10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
డైరెక్టర్ కందుల అనిల్ కుమార్
తర్లుపాడు మండలం లోని
మీర్జపేట, నాగేళ్ళాముడుపు, తాడివారిపల్లి, మరియు SC, BC హాస్టల్ నందు సుమారు 120 మంది పదవ తరగతి విద్యార్థుల కు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్షల్స్, అరైజర్,చెప్నర్లు , స్కెల్స్, హాల్ టికెట్ పౌచ్లు, మొదలగు
పరీక్ష సమగ్రీ ని సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ విలేజ్ ఆక్టివిటీస్ SEVA స్వచ్చంద సేవ సంస్థ వారు ఉచితంగా పంపిణి చేసారు..
విద్యార్థులు అందరూ ఒత్తిడి కి గురి కాకుండా, ప్రశాంతగా పరీక్షలు రాసి అందరూ వంద శాతం
ఉతీర్ణత సాధించాలని సంస్థ డైరెక్టర్ కందుల అనిల్ కుమార్ ఆకాక్షించారు. కార్యక్రమం లో సంస్థ ప్రతినిధులు కిరణ్ కుమార్, శ్యాం బాబు, అన్ని స్కూల్స్ HM లు, హాస్టల్ వర్డ్న్
ఉపాధ్యాలు విద్యార్థులు పాల్గొన్నారు
