పుంగనూరు భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జనార్దన్కు చెందిన నీలగిరి మామిడి తోటలో మంటలు రేగినట్టు పుంగనూరు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసినట్టు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ప్రమాదంలో రూ. 5 వేల నష్టం వాటిలినట్టు బాధితులు చెప్పారు# కొత్తూరు మురళి.
