రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.1.50 కోట్ల తో 2.1 కిలోమీటర్లు బీటీ తారు రోడ్డు పనులను ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే NER గారు కలిసి పరిశీలించి,నాణ్యత విషయం లో రాజీ పడొద్దని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమం లో గౌరవ శాసనసభ్యులు NER గారు,లావేరు మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ గారు,కూటమి నాయకులు ఐనపకుర్తి తోటయ్య దొర గారు,పిన్నింటి మధుబాబు గారు, లెంక శ్యామ్ గారు,మజ్జి రామమూర్తి గారు,ముళ్ళు సాయి గారు,జగ్గురోతు బంగారి నాయుడు గారు,దుర్గాసి రాంబాబు గారు,కెళ్ళ సత్యం గారు,మజ్జి వెంకటరమణ గారు తదితరులు పాల్గొన్నారు.
