పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాన్ సాహెబ్ మిట్ట వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అన్సర్ భాష అనే రైతుకు చెందిన మామిడి తోట దగ్ధమైంది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారి సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.
