ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు 19వ డివిజన్ వాసులతో కలిసి జెండా ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎకర్యాక్రామమ్లో
నాగోల్ల లక్ష్మీనారాయణ 19వ డివిజన్ కార్పొరేటర్ పలుగొన్నారు.










