తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో
ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామానికి కి చెందిన *చాకలి ఐలమ్మ వారసులు సట్ల పద్మా మరియు వారి చెల్లెలు జ్యోతి* ఈరోజు జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో *కల్వకుంట్ల కవిత అక్క* చేతులమీదుగా కండువా కప్పి ఆహ్వానించారు
ఈ సందర్బంగా శోభా, జ్యోతి వారు మాట్లాడుతూ కవిత అక్క పోరాటం మొన్న వెలుగుమట్ల పేదల ఇండ్లు ప్రభుత్వం కూల్చుతే పోరాడిన విధానం నచ్చి మీము కవిత అక్క కు అండగా ఉండటానికి నిర్ణయం తీసుకోని జాగృతి లోకి జాయిన్ అయ్యమని తెలియజేసారు. నాడు భూస్వాములకు, రజాకారులకు ఎదురోడ్డి పోరాటం చేసిన వీరి అమ్మమ్మ చాకలి ఐలమ్మ ప్రతీక గా కవిత అక్క ప్రభుత్వం పైన పోరాడుతున్నదని వారు తెలియజేసారు










