ఆర్టీసీ కార్మికుడు మృతి….

0
7

నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్ గౌడ్  కొద్దీ సేపు క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీనితో ఆర్టీసీ కార్యకర్తలు నర్సంపేట బందుకు పిలుపునివ్వడం జరిగింది.