మణిపాల్ హాస్పిటల్ నుంచి విజయవాడకు వెళ్లిన గవర్నర్

0
4

మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్

వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు గుర్తించిన వైద్యులు..

శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని చెప్పిన వైద్యులు

ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి వెళ్లిపోయిన గవర్నర్

ఉదయం కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్