కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన

0
4

నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కోనేరు ఆక్రమణలు తొలగించాలని హిందూసంఘాలు చేపట్టి న నిరసన నేటికీ14 రోజుకి చేరింది. లక్ష్మీ ప్రసన్న హైవే దిగ్బంధించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు హిందూ సంఘాలు  కోనేరు ఆక్రమణ దారులచెర నుండి దేవాదాయ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

 

కోనేరు ఆక్రమణలు తొలగించేంతవరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు

 

రానున్న రోజుల్లోఉద్యమాన్ని మరింత ఉదృత చేస్తామని పట్టణమంత బంద్ కు పిలుపునిస్తామని ఆమరణనిర హార దీక్షకుసిద్ధమవుతున్నట్ట తెలిపారు హిందూ సంఘాలు