కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది.
కేసు వివరాలను సైబరాబాద్ సీపీ రమేష్ నుంచి తెప్పించుకున్న కమిషన్ ఛైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి.
పోక్సో కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన బాలల హక్కుల కమిషన్.
విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసిన కమిషన్.
కేసులో ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించనున్న ప్రత్యేక బెంచ్.
బాలల హక్కుల పరిరక్షణలో రాజీ ఉండదన్న సంకేతాలు.
భగీరథ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం. రేపుతున్న వేళ కీలక పరిణామం.
కేసు దర్యాప్తుపై అధికార యంత్రాంగం.










