కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా పోలీసులకు చిక్కకుంట తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థిని మానభంగానికి పాల్పడిన తర్వాత వజిత్ పై గుర్తుతెనే వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా చితకబాదిన వాజిత్ కాలపై బండరాలతో మోదారు. అతని హాస్పిటల్ లో రెండు కాళ్లు తీసేసారు వైద్యులు.ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ మీద బయటకు వచ్చి కరీంనగర్ విడిచి వెళ్ళాడు . మహారాష్ట్రలో పలుచోట్ల షెల్టర్ తీసుకున్నాడు










