జెఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బొబ్బిలి పట్టణంలోని టీచర్స్ కాలనీకు చెందిన పల్లికల లక్ష్మి అభిజత్య ప్రతిభకనబరిచి సిఆర్ఎల్లో ర్యాంక్ 1694, ఎస్సీ కేటగిరిలో 28వ ర్యాంక్ సాధించింది. ముంబై ఐఐటీలో ఐఐటి కంప్యూటర్ సైన్స్ చదవడమే తన లక్ష్యమని అభిజత్య తెలిపింది. అభిజత్య తండ్రి వరప్రసాద్, తల్లి ప్రసన్నలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.
#Boiena Rajesh










