నిజామాబాద్

0
5

జన్ ధన్ యోజన పథకం..

దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్

సేవలు అందించడమే లక్ష్యం

ప్రపంచంలో ఎక్కువ మందికి చేరువైన

పథకంగా జన్ ధన్ యోజన.

• ఈ పథకంతో ఉచితంగా బ్యాంక్ ఖాతా,

డెబిట్ కార్డు, రూ. లక్ష ప్రమాద బీమా.

• మొత్తం 56.88 కోట్ల మంది లబ్దిదారులు,

బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం

రూ. 2,71,673.21 కోట్లు.