జన్ ధన్ యోజన పథకం..
దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్
సేవలు అందించడమే లక్ష్యం
ప్రపంచంలో ఎక్కువ మందికి చేరువైన
పథకంగా జన్ ధన్ యోజన.
• ఈ పథకంతో ఉచితంగా బ్యాంక్ ఖాతా,
డెబిట్ కార్డు, రూ. లక్ష ప్రమాద బీమా.
• మొత్తం 56.88 కోట్ల మంది లబ్దిదారులు,
బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం
రూ. 2,71,673.21 కోట్లు.






