మదనపల్లె నుంచి పలమనేరుకు వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ముందు అద్దం మంగళవారం పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద అకస్మాత్తుగా పగిలిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు# కొత్తూరు మురళి.










