పుంగనూరు: మురుగు కాలువలో మృతదేహం కలకలం

0
5

పుంగనూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట మురుగు కాలువలో మంగళవారం ఒక మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గుర్తించి వెలికి తీసిన మృతదేహం మేలుపట్లకు చెందిన సుధాకర్ (65) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు# కొత్తూరు మురళి.