జేష్ఠ మాసంలోని సోమవారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు నది జలాలు, పంచామృతాలతో శివయ్యకు అభిషేకాలు చేసి, పుష్పాలతో అలంకరించారు. భక్తులు రుద్ర నమక చమకాలను పఠించగా, మహా మంగళ హారతి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు# కొత్తూరు మురళి.










