ఆసిఫాబాద్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి మంచిర్యాల్ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో డిన్నర్ ముగించుకొని రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాదు వెళుతున్నారు. సీఎం రాక సందర్భంగా మంచిర్యాల్ ప్రధాన చౌరస్తాల్లో భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.










