పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఉదయం మంచిర్యాలలో సందడి చేశారు మార్నింగ్ వాక్ లో భాగంగా బాలుర పాఠశాల మైదానంలో చిన్నారులు యువకులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ వద్ద ప్రజలతో ముచ్చటించి గ్యాస్ సరఫరా ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు .తాగునీరు పార్కింగ్ సమస్యలపై అధికారులతో చర్చిస్తా అని అన్నారు..










