కరీంనగర్ చెందిన సాయి ఆదిత్య 19 కు ఇంస్టాగ్రామ్ లో మహిళగా పరిచయమైన వ్యక్తి తీరా వీడియో కాల్ తో పురుషుడిగా తేలాడు. క్షమాపణ చెప్తానంటూ బాధ్యుల్ని విజేత సూపర్ మార్కెట్ వద్దకు పిలిపించి ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కొత్తపల్లి శివారుకు తీసుకెళ్లి 10 గ్రాముల బంగారు గొలుసులో లాక్కున్నారు. బాధ్యతడి ఫోటోలను మార్ఫింగ్ చేస్తామని బెదిరించి 30 వేల రూపాయలు వసూలు చేశారు. కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు










