మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు కొనసాగిస్తున్నామని, అనుమతి లేని డ్రోన్లు, డీజే లపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సిపి అంబర్ కిషోర్ తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1,2026 వరకు ఈ నిషేధాలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.










