మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :ఆల్వాల్ పరిధిలోని కనాజిగూడ ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశారాణి, సంపత్, మొసిన్, ప్రభాకర్, శంకర్, దేవయ్య, విజయశేఖర్, రాము, మున్యా నాయక్, జేడీ నర్సింగ్, భిక్షపతి, వీరేష్, సదానంద్, రామకృష్ణ, ప్రకాశ్ గౌడ్, రాజు, జనార్ధన్, మైవన్, జాంధర్, రాజేష్, మురళి గౌడ్, తాజ్బాయి, శంకర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
#Sidhumaroju
Alwal










