ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుడు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, నిధులను కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సారయ్య గౌడ్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి పాల్గొన్నారు.










