కరీంనగర్ : మహిళను గుడ్డలతో నరికారు…!|

0
2

కరీంనగర్ లోని వావిలాలపల్లిలో  సుధా అనే మతిస్థిమితం లేని మహిళ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్నానానికి చేరుకొని పరిశీలించారు. ఎవరో తలపై గొడ్డలితో నరికినట్టు పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.