భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన వివరాలు ప్రకారం … గద్దెల శ్రీనివాస్ 45 కు పుష్పలతతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ నిత్య మద్యం తాగి గొడవ పడుతుండేవాడు నిన్న రాత్రి కూడా మద్యం మత్తులో గొడవ చేయడంతో విసిగిపోయిన పుష్పలత మంచం కొడుతో తలపై బలంగా బాదడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










