మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి చెందింది.సుమారు అరవై వెయ్యిలా రూపాయలు విలువ చేసే బర్రె చనిపోయింది అని అన్నారు. అధికారులు స్పందించి తాగు నష్టపరిహారం ఇప్పంచగలరు అని విట్టల్ అన్నారు.ట్రాన్స్ఫారం చుట్టూ మూళ్ళ పొదలు పేరుకపోయి వుంది.










