దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️
దర్శి పట్టణం 19వ వార్డ్లో రూ.51.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్రావు, ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు, కౌన్సిలర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.









