మంచిర్యాల్ లోని విశ్వనాధ్ ఆలయం లో చోరీ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. సోమవారం ఆలయం మూసివేసిన అనంతరం తెల్లవారుజామున దుండగులు ఆలయంలో కి చొరబడి సుమారు రూ87 వేల విలువ చేసి వెండి ఆభరణాలు, వాచ్మెన్ మొబైల్ ఎత్తుకెళ్లారు. ఆలే జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ సింగ్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. టౌన్ సెంటర్లోని ఆలయంలో చూరి ఘటన కలకలం రేపింది.










