🚨 ఎన్టీఆర్ భరోసా పెన్షన్: కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!|

0
2

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల కోసం చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్త తెలిపింది. ‘ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2026’ కింద కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

📅 ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 7, 2026

చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2026

📍 ఎక్కడ అప్లై చేసుకోవాలి?

అర్హత ఉన్నవారు తమ సమీపంలోని ‘స్వర్ణ గ్రామం’ లేదా ‘స్వర్ణ వార్డు’ సచివాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔄 దరఖాస్తు ప్రక్రియ:

దరఖాస్తు సమర్పించిన తర్వాత eKYC, భౌతిక తనిఖీ మరియు అధికారుల పరిశీలన ఆధారంగా అర్హులకు పెన్షన్ మంజూరు చేస్తారు.

 

ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే?

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కీలక సమాచారం ప్రకటించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నూతన దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు eKYC ప్రక్రియను ప్రారంభించింది.