జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్… అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం..
బాపట్ల :
44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు త్రిపుర నుంచి 52 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ సభ్యులు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు రెడ్డి నాగరాజు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, హనుమంతు తదితరులు వీరికి స్వాగతం పలికారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఏపీ యోగ అసోసియేషన్ అధ్యక్షులు కళ్ళం హరినాధ్ రెడ్డి, అంబటి మురళి కృష్ణ, శ్రీమన్నారాయణ మొదలగు వారు…
#నరేంద్ర
