రాష్ట్రములో మంచి శుభ వార్త రాబోతుంది అవి ఏమిటి అంటే వచ్చే ఉగాది పండుగ నాటికి ఐ దు లక్షల ఇళ్లు గృహ ప్రవేశాలు చేయనున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
అలాగే ఏడు వందలు అన్నా క్యా న్టిన్లు ప్రారంభిస్తామని తెలిపారు దవోస్ నుండి తిరిగి వచ్చిన ఆయన రాష్ట్ర అభివృద్దే నా దే యమని చెప్పారు
