Home South Zone Andhra Pradesh ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి పర్యటన!

ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి పర్యటన!

0

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రొద్దుటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్టీఓ (RTO) మరియు పోలీస్ ఉన్నతాధికారులు మంత్రిని కలిసి శాఖాపరమైన సమస్యలపై చర్చించారు.

అధికారుల వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి పలు కీలక సూచనలు చేశారు. రవాణా వ్యవస్థ మెరుగుదల మరియు భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

NO COMMENTS

Exit mobile version