Home South Zone Telangana అనంతనగర్ గురుకుల ప్రవేశ పరీక్ష సక్సెస్

అనంతనగర్ గురుకుల ప్రవేశ పరీక్ష సక్సెస్

0

నేలకొండపల్లి మండలం అనంతనగర్ గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 480 మంది విద్యార్థులకు గాను 448 మంది (239 మంది బాలురు, 209 మంది బాలికలు) హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు.

32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్ష సజావుగా సాగిందని ఆమె వెల్లడించారు.

NO COMMENTS

Exit mobile version