Home South Zone Telangana నేడు తెలంగాణ కేబినెట్ భేటీ: ఎన్నికలు, రైతు భరోసాపై కీలక నిర్ణయాలు!

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ: ఎన్నికలు, రైతు భరోసాపై కీలక నిర్ణయాలు!

0

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.

ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ‘రైతు భరోసా’ నిధుల విడుదల, అర్హతలపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

NO COMMENTS

Exit mobile version