ఏలూరు జిల్లా
ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీలో కార్డాన్ సర్చ్ నిర్వహించిన సబ్ డివిజన్ పోలీసులు ఓ ఇంటి వెనకమాల గోడ వెంబడి గంజాయి మొక్క పెంచుతున్నట్లు గుర్తించి మొక్కను పీకి ఆ ఇంటి యజమానైన ఓ మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన నూజివీడు పట్టణ సీఐ సత్య శ్రీనివాస్.
